Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్వంచ విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (13:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సీతారంపట్నం దగ్గరున్న 600 కెవి సబ్ స్టేషనులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసిన వెంటనే అప్రమాతమైన సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 
 
ఆ తర్వాత క్షణాల్లో అక్కడకు తరలివచ్చిన అగ్నిమాపక సిబ్బంది... గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లే విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments