Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను కలిసిన అమృత, 15 నిమిషాల పాటు గోప్యంగా, ఏం మాట్లాడుకున్నారో?

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (20:48 IST)
ఈరోజు శనివారం సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు పోలీస్ బందోబస్తు మధ్య తల్లి గిరిజను, మారుతీరావు కూతురు అమృత కలిసింది. బాబాయ్ శ్రవణ్‌తో పాటు మిగతా బంధువులను పోలీసులు పైఅంతస్తులోకి పంపించారు.
 
అమృత తన తల్లి గిరిజతో 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఐతే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో వున్న తల్లిని పరామర్శించేందుకే అమృత వచ్చినట్లు సమాచారం.

మీడియాకు సమాచారం తెలియకూడదని కుటుంబ సభ్యులు, పోలీసులు గోప్యత పాటించారు. ఐతే ఆమె ఏ విషయాలు మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మారుతీరావు తన పేరుపై వున్న రూ. 200 కోట్ల ఆస్తులను తన భార్యకు, సోదరుడికి రాసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments