Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఇస్తానని రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:51 IST)
పని ఇస్తానని రాజమండ్రి నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. మహిళపై లైంగిక వేధింపులకు గురిచేసి తన నివాసంలో బంధించిన 35 ఏళ్ల వ్యక్తిని బుధవారం బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
నిందితుడు పి ఉదయ్ భాను బాధితురాలిని రాజమండ్రి నుంచి కొన్ని నెలల క్రితం తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇక అప్పట్నుంచి ఆమెపై అత్యాచారం చేస్తూ తన నివాసంలో బంధించాడు. బయటకు వెళ్లే మార్గంలేని బాధితురాలు చివరికి తన మైనర్ కుమార్తెను సంప్రదించగలిగింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం