Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు... తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 16 మే 2023 (15:15 IST)
కన్నతల్లిని చంపేందుకు ఓ కిరాతక కుమారుడు సొంత ఇంటికే నిప్పుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత తన తల్లి బయట నుంచి రావడాన్ని చూసి విస్తుపోయి, అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో జరిగింది. 
 
బీర్కూరుకు చెందిన గువ్వల చంద్రవ్వ, నారాయణ దంపతులకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు అశోక్. గతంలోనే నారాయణ చనిపోయాడు. అశోక్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తల్లి చంద్రవ్వ మాత్రం బీర్కూరులో ఉంటుంది. అశోక్ నిత్యం డబ్బులు కోసం చంద్రవ్వను వేధించేసాగాడు. 
 
తల్లిపేరిట ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని గొడవ చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీర్కూరుకు అశోక్ చేరుకుని, తల్లి ఇంటి ఉందని భావించి పైకప్పుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయట నుంచి రావడాన్ని చూసిన అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments