Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు... తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 16 మే 2023 (15:15 IST)
కన్నతల్లిని చంపేందుకు ఓ కిరాతక కుమారుడు సొంత ఇంటికే నిప్పుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత తన తల్లి బయట నుంచి రావడాన్ని చూసి విస్తుపోయి, అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో జరిగింది. 
 
బీర్కూరుకు చెందిన గువ్వల చంద్రవ్వ, నారాయణ దంపతులకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు అశోక్. గతంలోనే నారాయణ చనిపోయాడు. అశోక్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తల్లి చంద్రవ్వ మాత్రం బీర్కూరులో ఉంటుంది. అశోక్ నిత్యం డబ్బులు కోసం చంద్రవ్వను వేధించేసాగాడు. 
 
తల్లిపేరిట ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని గొడవ చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీర్కూరుకు అశోక్ చేరుకుని, తల్లి ఇంటి ఉందని భావించి పైకప్పుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయట నుంచి రావడాన్ని చూసిన అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments