Webdunia - Bharat's app for daily news and videos

Install App

బట్టలూడదీశాడంటూ తమ్ముడి భార్య ఫిర్యాదు... అవమానంతో బావ సూసైడ్ అటెంప్ట్

ఓ తప్పుడు ఫిర్యాదుకు ఓ వ్యక్తి బలవన్మరణయత్నానికి పాల్పడ్డాడు. తన బట్టలూడదీశాడంటూ బావపై తమ్ముడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీన్ని అవమానంగా భావించిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప

Webdunia
సోమవారం, 31 జులై 2017 (14:50 IST)
ఓ తప్పుడు ఫిర్యాదుకు ఓ వ్యక్తి బలవన్మరణయత్నానికి పాల్పడ్డాడు. తన బట్టలూడదీశాడంటూ బావపై తమ్ముడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీన్ని అవమానంగా భావించిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో ఏడెల్లి భూమిరెడ్డి, శ్రీనివాసరెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య పొలం తగాదాలు ఉన్నాయి. తన భూమిని సాగు చేసేందుకు భూమిరెడ్డి వెళ్లిన వేళ, శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య సునీత అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. 
 
దీంతో సునీత మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి, తన బావ బట్టలూడదీశాడని, అవమానించాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయం గ్రామంలో తెలియడం, పలువురు అడగడంతో అవమానంతో కుంగిపోయిన భూమిరెడ్డి, పురుగుల మందు తాగాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతన్ని జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments