Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబు ప్రాణం తీసిన ఎగ్ ఆమ్లెట్

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2022 (13:44 IST)
ఎగ్ ఆమ్లెట్ ఓ మందుబాబు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుంది. ఈదులకంటి భూపాల్ రెడ్డి అనే 38 ఏళ్ల వ్యక్తి బచ్చన్నపేట గ్రామంలో నివాసిస్తుండేవాడు. కాగా గత రాత్రి స్థానిక మద్యం దుకాణంలోని మద్యం తాగుతూ ఆమ్లెట్ ను స్టఫ్ గా తీసుకుంటున్నాడు.
 
ఏమైందో ఏమోకానీ పొరపాటున ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందిపడ్డాడు. ఇది గమనించిన పక్కనున్న మందుబాబు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
కాగా అప్పటికే భూపాల్ రెడ్డి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments