Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్రెపై అఘాయిత్యం : అమానుష చర్యకు పాల్పడిన వ్యక్తికి చావుదెబ్బలు

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఓ వ్యక్తి అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఓ వ్యక్తి బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ చర్యను గమనించిన కొందరు ఆ వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అయినా బుద్ధి మార్చుకోని అతడు మళ్లీ అదే పని చేశాడు. 
 
ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో శనివారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు. అతడు కూలీ పనికి వెళుతుండటాడు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక మెడ కు బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments