Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి.. రాజగోపాల్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (08:09 IST)
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్ ను నియంత అంటున్నామని చెప్పారు. 

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందినప్పుడే రాష్ట్రం మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని అన్నారు. కౌరవులు వందమంది  ఉన్నా పాండవులదే విజయమని, అలాగే  రాష్ట్రంలో కాంగ్రెస్ దే  విజయమని అన్నారు. 

కలియుగ మహాభారతంలో కాంగ్రెస్ కు పదేళ్లు  వనవాసమని, కానీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజగోపాల రెడ్డి అన్నారు.  భట్టి  శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు,  జగ్గారెడ్డి భీముడు , శ్రీధర్ బాబు -ధర్మరాజు .. నకుల ,సహదేవులు సీతక్క ,పొదెం వీరయ్యలు అని చెప్పారు.  కేసీఆర్ ను గద్దె దించడమన్నదే తన  లక్ష్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments