Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి.. రాజగోపాల్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (08:09 IST)
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్ ను నియంత అంటున్నామని చెప్పారు. 

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందినప్పుడే రాష్ట్రం మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని అన్నారు. కౌరవులు వందమంది  ఉన్నా పాండవులదే విజయమని, అలాగే  రాష్ట్రంలో కాంగ్రెస్ దే  విజయమని అన్నారు. 

కలియుగ మహాభారతంలో కాంగ్రెస్ కు పదేళ్లు  వనవాసమని, కానీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజగోపాల రెడ్డి అన్నారు.  భట్టి  శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు,  జగ్గారెడ్డి భీముడు , శ్రీధర్ బాబు -ధర్మరాజు .. నకుల ,సహదేవులు సీతక్క ,పొదెం వీరయ్యలు అని చెప్పారు.  కేసీఆర్ ను గద్దె దించడమన్నదే తన  లక్ష్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments