Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి.. రాజగోపాల్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (08:09 IST)
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్ ను నియంత అంటున్నామని చెప్పారు. 

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందినప్పుడే రాష్ట్రం మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని అన్నారు. కౌరవులు వందమంది  ఉన్నా పాండవులదే విజయమని, అలాగే  రాష్ట్రంలో కాంగ్రెస్ దే  విజయమని అన్నారు. 

కలియుగ మహాభారతంలో కాంగ్రెస్ కు పదేళ్లు  వనవాసమని, కానీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజగోపాల రెడ్డి అన్నారు.  భట్టి  శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు,  జగ్గారెడ్డి భీముడు , శ్రీధర్ బాబు -ధర్మరాజు .. నకుల ,సహదేవులు సీతక్క ,పొదెం వీరయ్యలు అని చెప్పారు.  కేసీఆర్ ను గద్దె దించడమన్నదే తన  లక్ష్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments