Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత సంచారం

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (11:07 IST)
మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఈ చిరుతపులి కనిపించింది. ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మంజీరా నది ఉంది. ఇక్కడే చిరుత పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
గత 15 రోజుల క్రితం బీర్కుర్ మండలంలో ప్రత్యక్షమైన చిరుత పశువులపై దాడిచేసింది. దీంతో చిరుతపులిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది బోను ఏర్పాటు చేశారు. 
 
తప్పించుకుని తిరుగుతున్న చిరుత రోజుకో ప్రాంతంలో ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. తాజాగా బుధవారం రాత్రి మంజీరా నది తీరంలో మరోసారి కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments