Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతను అక్కడ పట్టుకున్నారు... ఎక్కడ వదిలారంటే?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని కాజీపల్లిలోని హెటెరో డ్రగ్స్‌ లిమిటెడ్‌ తయారీ యూనిట్‌లో డిసెంబర్ 16న పట్టుబడిన చిరుతను గురువారం రాత్రి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో వదిలారు. 
 
సంగారెడ్డిలోని హెటిరో డ్రగ్స్‌ యూనిట్‌లోకి నాలుగేళ్ల మగ చిరుతపులి ప్రవేశించడంతో అటవీశాఖ అధికారులు, జూ అధికారులు చిరుతను పట్టుకున్న విషయం తెలిసిందే. 
 
అధికారులు చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించి మూడు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచారు. గురువారం అటవీశాఖ అధికారులు ఆ జంతువు ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments