Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే: కమిషనర్ రేమండ్‌ పీటర్‌

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2015 (15:59 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను రీ సర్వే చేయనున్నట్టు ఆ రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ వ్యాప్తంగా భూములు రీ సర్వే చేయిస్తామని చెప్పారు. 
 
భూముల రీ సర్వే కోసం కావాల్సిన పూర్తి నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిజామాబాద్‌లో ఇప్పటికే సర్వే పూర్తి చేశామన్నారు.  హైదరాబాద్‌‌లో సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ యూజ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో జాతీయ భూ సర్వే విధానం - ల్యాండ్‌ రికార్డు ఆధునిక పద్ధతులు అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన పైవిషయాలను వెల్లడించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments