Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - దావోస్‌లో మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (10:58 IST)
స్విట్జర్లాండ్‌లో జరుగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తాను దావోస్ వచ్చిన ప్రతిసారీ ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా సోమవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమవుతుంది. విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగుతుంది. ఇందులో 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు హాజరువుతారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, ఆశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments