Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు - దావోస్‌లో మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (10:58 IST)
స్విట్జర్లాండ్‌లో జరుగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్ చేసుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తాను దావోస్ వచ్చిన ప్రతిసారీ ప్రవాస భారతీయుల నుంచి లభిస్తున్న మద్దతు గొప్పగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, దావోస్ వేదికగా సోమవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమవుతుంది. విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగుతుంది. ఇందులో 52 దేశాల అధినేతలు, 130 దేశాలకు చెందిన 2700 మంది ప్రతినిధులు హాజరువుతారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్సుక్ మాండవీయ, ఆశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments