Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్ భేటీ..ఎందుకో?

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (18:53 IST)
దిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు.

దిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రక్షణ శాఖ భూముల అప్పగింతపై వినతిపత్రం అందజేశారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా.. కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది.

త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని రక్షణమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజ్నాథ్తో భేటీ అనంతరం.. కేటీఆర్.. అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. పరిపాలనలో ఐటీ సాంకేతికత వినియోగం, కొత్త సంస్థలకు ప్రోత్సాహం, ఈ రంగంలో సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments