Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ లను ప్రొరంభించిన కేటీఆర్

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:58 IST)
ఐటీ, మున్సిపల్ ‌శాఖ మంత్రి కెటిఆర్‌ కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి 3 అంబులెన్స్ లను, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ 2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు1 అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.

అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు ప్రభుత్వానికి అందజేసిన వారికి కెటిఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. కెటిఆర్‌ జన్మదిదనం సంద‌ర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ ఏకార్యక్రమంలో భాగంగా కరోనా బాధితుల కోసం కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను గిఫ్ట్ గా ఇచ్చామ‌న్నారు.

నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని క‌లెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ అంబులెన్స్ ల‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామ‌న్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments