Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు.. కేటీఆర్

Webdunia
శనివారం, 7 మే 2022 (19:09 IST)
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వరంగల్ పర్యటనలో గీసుకొండ మండల హవేలీలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు కేటీఆర్ భూమి పూజ చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కష్టాన్ని, నష్టాన్ని తట్టుకుని భూములిచ్చిన వారికి పేరుపేరునా పాదాభివందనలు చేస్తున్నానన్నారు. 
 
భూములు ఇచ్చిన రైతులందరికీ 100 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలంటూ అధికారులకు కేటీఆర్ సూచించారు. భూములిచ్చిన రైతులందరికీ కచ్చితంగా ప్లాట్లు ఇస్తామని మాటిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు లాభం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments