Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థిక సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (08:01 IST)
చైనాలోని టియాంజన్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్) జరునుంది. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. 
 
ఈ సదస్సుకు హాజరుకావాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రణాళికలు, సాంకేతికతతో ప్రగతి పథంలో దూసుకెళుతుందని బోర్గె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments