Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థిక సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (08:01 IST)
చైనాలోని టియాంజన్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్) జరునుంది. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. 
 
ఈ సదస్సుకు హాజరుకావాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రణాళికలు, సాంకేతికతతో ప్రగతి పథంలో దూసుకెళుతుందని బోర్గె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments