Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:08 IST)
తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది. దీంత కోమటిరెడ్డి బ్రదర్స్ వెంటనే ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకపోతే రాజకీయంగా వారి ఉనికి ప్రశ్నార్థకంలో పడిపోయే ప్రమాదముందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. 
 
దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అప్పాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా బ్రదర్స్ వైఖరిని బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వారికి అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే బ్రదర్స్ ఇక కాంగ్రెస్‌లో తమకు రోజులు చెల్లినట్లేనన్న భావనకు వచ్చినట్లు కాంగ్రెస్‌లో చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments