Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది.

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:08 IST)
తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది. దీంత కోమటిరెడ్డి బ్రదర్స్ వెంటనే ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకపోతే రాజకీయంగా వారి ఉనికి ప్రశ్నార్థకంలో పడిపోయే ప్రమాదముందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. 
 
దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అప్పాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా బ్రదర్స్ వైఖరిని బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వారికి అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే బ్రదర్స్ ఇక కాంగ్రెస్‌లో తమకు రోజులు చెల్లినట్లేనన్న భావనకు వచ్చినట్లు కాంగ్రెస్‌లో చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments