Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్!!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (16:20 IST)
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు హరగోపాల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని కేసీఆర్ చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామనని, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదని వారు హితవు పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విధానాన్ని మార్చుకోకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో మరో ఉద్యమం చేయక తప్పదని వారు హెచ్చరించారు.  

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments