Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (13:06 IST)
ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొఫెషర్‌ హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ డిజీపీని ఆదేశించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై 2002 ఆగస్టు 19న ములుగు తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఉపా కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. 
 
మొత్తం 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్‌తో పాటు, మరో 152 మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా హరగోపాల్‌ పేరు మావోయిస్టు పుస్తకాల్లో ఉందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments