Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసహనంపై ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు: కవిత

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2015 (08:07 IST)
దేశంలో పెను ప్రకంపనలకు కారణమైన అసహనంపై కేంద్రం ఏమాత్రం సంతృప్తికరమైమన సమాధానం ఇవ్వలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత పెదవి విరిచారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మత అసహనంపై ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని ఢిల్లీలో కవిత వ్యాఖ్యానించారు. దేశంలో మత సామరస్యాన్ని పాదుకొల్పే దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
 
ఇదే విధానంతో కేంద్రం ముందుకెళితే భవిష్యత్తులో వాతావరణం కలుషితమవుతుందని, పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం లేకపోలేదని కవిత అన్నారు. బాధ్యతల నుంచి తప్పించుకునే దిశగా కేంద్రం వ్యవహరిస్తోందని కవిత ఆక్షేపించారు. విపక్షాల దాడిపై ప్రతిదాడి చేయాలన్న యోచనతోనే ముందుకు వెళుతున్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని ఆమె ఆరోపించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments