Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు... కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం!

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (16:00 IST)
తెలంగాణ మంత్రివర్గంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మార్పులు చేశారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యను తొలగించిన కేసీఆర్, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని నియమించారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులోని రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రివర్గం హాజరైంది.
 
ప్రస్తుతం కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయనకు ఉపముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు అప్పగించారు. కాగా, కడియం రాకతో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కడియంకు విద్యాశాఖను కేటాయించగా, జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించి, లక్ష్మా రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments