Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:51 IST)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం హైకోర్టు సీజేగా వ్యవహరిస్తున్న సతీశ్ చంద్ర ఢిల్లీ హైకోర్టుకు బదిలీకానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సిఫార్సు చేసింది. 
 
తెలంగాణ హైకోర్టు సీజేతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గౌహతి హైకోర్టులకు కూడా కొత్త సీజేలను ప్రతిపాదిస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. అయితే, తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్న ఉజ్జల్ ప్రస్తుతం ఇదే హైకోర్టు ఓ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. తెలంగాణ సీజే సతీశ్ శర్మను బదిలీ చేసి, జస్టిస్ భుయాన్‌కు పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments