Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలతో పోల్చుతారా? కేటీఆర్‌‌పై మండిపడిన జానారెడ్డి

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుం

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (13:10 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు.

పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుందని కేసీఆర్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అధికార దాహంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని.. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేటీఆర్‌కు చాలా విషయాల్లో అవగాహన లేదని.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జానారెడ్డి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments