Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలతో పోల్చుతారా? కేటీఆర్‌‌పై మండిపడిన జానారెడ్డి

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుం

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (13:10 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు.

పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుందని కేసీఆర్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అధికార దాహంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని.. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేటీఆర్‌కు చాలా విషయాల్లో అవగాహన లేదని.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జానారెడ్డి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments