Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలతో పోల్చుతారా? కేటీఆర్‌‌పై మండిపడిన జానారెడ్డి

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుం

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (13:10 IST)
తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చారు. కాంగ్రెస్ నేతలను 40 దొంగలు అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు.

పెద్దలను తిడితే తన స్థాయి పెరుగుతుందని కేసీఆర్ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అధికార దాహంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని.. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేటీఆర్‌కు చాలా విషయాల్లో అవగాహన లేదని.. దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జానారెడ్డి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments