Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ యాత్రకు ప్రత్యేక రైళ్ళు... ఎక్కడ నుంచి?

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (17:16 IST)
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అలాగే, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ యాత్రను ప్రత్యక్షంగా చూసేందుకు వెళుతుంటారు. ఈ భక్తులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని  పేర్కొంది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్ ఏసీ బోగీల సదుపాయం కల్పించినట్టు తెలిపారు. అలాగే అన్‌ రిజర్వుడ్ కోచ్‌లు ఉన్నాయని తెలిపింది. 
 
ఈ నెల 18వ తేదీన సికింద్రాబాద్ నుంచి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుంచి సికింద్రాబాద్, 19న నాందేడ్ నుంచి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుంచి నాందేడ్‌కు, 21న కాచిగూడ నుంచి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments