భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (19:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఏకంగా 12 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు మొదలుపెట్టారు. భువనగిరి, హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేశారు. 
 
అలాగే, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్‌లో కూడా సోదాలు చేశారు. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టరుగా ఉన్నారు. ఈ సోదాల్లో దాదాపు 30 బృందాలు పాల్గొన్నాయి. కంపెనీల లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు పరిశీలించారు.

కేంద్ర బలగాల భద్రత మధ్య ఈ సోదాలు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. అలాగే, అలాగే, బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డిల నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments