ఏది రాసినా పాస్ చేస్తానని ఫెయిల్ చేశారు.. కేటీఆర్‌కు ట్వీట్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (22:35 IST)
తెలంగాణ ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ ఫలితాలు సగానికి సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో విద్యార్థులు మానసికంగా కృంగిపోయారు. దీంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. 
 
కానీ అనుకున్న విధంగానే ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్ వేదికగా మంత్రులు కేటీఆర్, సబితలను ట్యాగ్ చేస్తూ హెచ్చరించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, ఏది రాసినా పాస్ చేస్తా అని చెప్పి అందరినీ ఫెయిల్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. 
 
తీరా పోస్ట్ వైరల్ అవడంతో.. తాను ఇప్పుడు బాగున్నానని, తనకు మోటివేట్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులను నియమించింది తెలంగాణ విద్యా శాఖ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments