Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై వ్యామోహం.. కుమార్తెను హత్య చేసిన తల్లి!

Webdunia
గురువారం, 31 జులై 2014 (10:37 IST)
కట్టుకున్న భర్త కంటే.. ప్రియుడిపై వ్యామోహం ఎక్కువ కావడంతో కంటికి కన్న కుమార్తె అని విషయాన్ని కూడా మరచిపోయి.. ఓ మహిళ అఘాత్యానికి పాల్పడింది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
నల్లగొండ జిల్లా పెద్దవూర అనే ప్రాంతానికి చెందిన చంద్రకళ అనే 21 ఏళ్ల మహిళ ఎనిమిదేళ్ల క్రితం వి. హనుమంత (40) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు కృష్ణవేణికి నాలుగేళ్లు. ఇదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల రమావత్ వెంకటితో వైవాహిక సంబంధం ఏర్పడింది. 
 
అయితే, ఇటీవల హనుమంత నార్కెట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. దాంతో వెంకటిని కలుసుకోవడం చంద్రకళకు ఇబ్బందిగా మారింది. కృష్ణవేణిని చంపేయాలని వెంకటి శుక్రవారం చంద్రకళకు చెప్పాడు. చంద్రకళ కూతురిని బయటకు తీసుకుని వెళ్లి చంపేసింది. కూతురి గొంతు నులిమి చంపిన చంద్రకళ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పింది. చంద్రకళ నేరాన్ని అంగీకరించింది. ఆమెతో పాటు వెంకటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments