Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నాను, కరోనా బాధితులకు మంత్రి హరీష్ రావు భరోసా

Webdunia
బుధవారం, 19 మే 2021 (22:02 IST)
బుధవారం సాయంత్రం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరుకున్న మంత్రి  హరీష్ రావు సుమారు 30 నిమిషాల పాటు ఐసియు 2లో తిరుగుతూ కోవిడ్ పేషెంట్లున్న వార్డులో అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందినీ అభినందించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments