Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నాను, కరోనా బాధితులకు మంత్రి హరీష్ రావు భరోసా

Webdunia
బుధవారం, 19 మే 2021 (22:02 IST)
బుధవారం సాయంత్రం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరుకున్న మంత్రి  హరీష్ రావు సుమారు 30 నిమిషాల పాటు ఐసియు 2లో తిరుగుతూ కోవిడ్ పేషెంట్లున్న వార్డులో అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందినీ అభినందించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments