నా పక్కన నువ్వు తప్ప ఎవర్నీ ఊహించలేను, అందుకే: ప్రియుడు సుసైడ్

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (18:35 IST)
ప్రియురాలు తనకు దక్కలేదన్న బాధతో ఓ యువకుడు పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యను సెల్పీలో రికార్డు చేసారు.
 
ఆ వీడియోలో అతడు తన ప్రియురాలిని ఉద్దేశించి మాట్లాడుతూ... నిన్ను మిస్ అవుతున్నా. నా పక్కన నువ్వు తప్ప ఇంకెవరినీ ఊహించలేను. నువ్వు లేని బతుకు దండగ అనిపించింది. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా. నా చావుకి ఎవ్వరూ కారకులు కాదు.
 
నా ప్రియురాలి తల్లిదండ్రులు చాలా మంచివారు. నన్ను ఒక్కమాట కూడా అనలేదు. కనుక అమ్మానాన్నా వాళ్లనేమీ అనొద్దు. నా ప్రియురాలి లేని జీవితం వ్యర్థమని నేను చనిపోతున్నా. ఇదిగో పురుగుల మందు తాగుతున్నా అంటూ డబ్బా మూత తీసి గటగటా తాగేసాడు. 
 
కాగా 
ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిది థరూర్ మండలం ఉప్పేరు గ్రామంగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments