Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పీసీసి రేసులో నేనున్నా, నాకిస్తే సీట్లు ఓట్లు ఎలా రావో చూస్తా: జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (20:15 IST)
దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు హస్తం పార్టీని వదిలేసి కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపధ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పీసీసి చీఫ్ పదవి ఇస్తే తెలంగాణలో ఓట్లు, సీట్లు ఎలా రావో చూస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎలాంటి బూస్ట్ కావాలో అది తన దగ్గర వుందన్నారు. పార్టీకి పునర్ వైభవం తెచ్చే మందు తన వద్ద వుందని చెప్పుకొచ్చారు.
 
వాస్తవానికి తను గత ఏడాదిన్నరగా పీసీసి చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఐతే అధిష్టానం ఆ పగ్గాలను తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో బలం వచ్చేట్లు చేస్తానని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Durgesh: నంది అవార్డుపై చర్చ - సినిమా రంగ సమస్యలపై పాలనీ కావాలి : ఎ.పి. మంత్రి దుర్గేష్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments