Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పీసీసి రేసులో నేనున్నా, నాకిస్తే సీట్లు ఓట్లు ఎలా రావో చూస్తా: జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (20:15 IST)
దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు హస్తం పార్టీని వదిలేసి కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపధ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పీసీసి చీఫ్ పదవి ఇస్తే తెలంగాణలో ఓట్లు, సీట్లు ఎలా రావో చూస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎలాంటి బూస్ట్ కావాలో అది తన దగ్గర వుందన్నారు. పార్టీకి పునర్ వైభవం తెచ్చే మందు తన వద్ద వుందని చెప్పుకొచ్చారు.
 
వాస్తవానికి తను గత ఏడాదిన్నరగా పీసీసి చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఐతే అధిష్టానం ఆ పగ్గాలను తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో బలం వచ్చేట్లు చేస్తానని అన్నారు.
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments