Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్‌పేటలో అదృశ్యమవుతున్న వృద్ధ మహిళలు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:34 IST)
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో వృద్ధ మహిళలు అదృశ్యమైపోతున్నారు. ఇది స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా అమీర్‌పేటకు చెందిన అస్మత్‌ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే ఇద్దరు వృద్ధ మహిళలు కనిపించకుండా పోయారు. వీరిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులే కిడ్నాప్ చేశారు. వారిద్దరి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి అమీన్‌పూర్‌లోని ఓ గదిలో నిర్భంధించారు. ఆ గదికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
అయితే కిటికీ వద్దకు వచ్చి రక్షించాలంటూ మహిళలు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి వారిని కాపాడారు. అనంతరం అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. ఆస్తికోసం మిరాజ్‌ అనే వ్యక్తి వారిని కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments