Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం : స్నేహితుడిని హత్య చేసిన ఫ్రెండ్స్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (13:19 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మధుసూదన్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఈయన్ను స్నేహితులే కిడ్నాప్ చేసి చంపేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈయన వద్ద ముగ్గురు మిత్రులు రూ.40 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. 
 
కిడ్నాప్ చేసిన తర్వాత సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి పూడ్చిపెట్టారు. ఈ కేసులోని ప్రధాన నిందితులుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments