Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం : స్నేహితుడిని హత్య చేసిన ఫ్రెండ్స్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (13:19 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మధుసూదన్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఈయన్ను స్నేహితులే కిడ్నాప్ చేసి చంపేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈయన వద్ద ముగ్గురు మిత్రులు రూ.40 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. 
 
కిడ్నాప్ చేసిన తర్వాత సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి పూడ్చిపెట్టారు. ఈ కేసులోని ప్రధాన నిందితులుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments