Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం : స్నేహితుడిని హత్య చేసిన ఫ్రెండ్స్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (13:19 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మధుసూదన్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఈయన్ను స్నేహితులే కిడ్నాప్ చేసి చంపేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈయన వద్ద ముగ్గురు మిత్రులు రూ.40 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. 
 
కిడ్నాప్ చేసిన తర్వాత సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి పూడ్చిపెట్టారు. ఈ కేసులోని ప్రధాన నిందితులుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments