Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన సెల్ఫీ.. క్వారీ గుంతలో పడి...

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెల్ఫీ ముగ్గురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో జారిపడి జలసమాధి అయ్యారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బోరబండకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పీఎన్ సూర్య (20), సోదరుడు పీఎన్ చంద్ర (16) భార్గవ్ (17), సయ్యద్ ఉవేజ్, సంవీత్‌తో కలిసి కొత్వాల్‌గూడ సమావేశంలోని మానసహిల్స్ క్వారీకి ఆదివారం వచ్చారు. క్వారీ నీటి గుంతల వద్ద తిరుగాడుతూ సెల్ఫీలు దిగుతూ కొద్దిసేపు ఉత్సాహంగా గడిపారు. 
 
ఇంతలో సోదరులు సూర్య, చంద్రతోపాటు మరో విద్యార్థి భార్గవ్ సెల్ఫీ దిగేక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. ఈత రాకపోవడం వల్లే మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడే ఉన్న మిగతా ఇద్దరు ఘటన వివరాలను మృతుల కుటుంబీకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీఐఏ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గజఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments