Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ భారీ వర్షం: ఆడుకుంటూ సెల్లార్ నీటిలో పడి బాలుడు మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (17:51 IST)
దిల్ షుక్ నగర్ సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. నిన్న కురిసిన భారీ వర్షానికి అపార్ట్‌మెంట్ సెల్లార్ లోకి నీరు వచ్చి చేరింది.
 రాత్రి అందరూ ఇంట్లో ఉన్నారు. ఉదయం బాబు ఆడుకుంటూ కిందకు వెళ్లి నీటిలో పడ్డాడు.
 
ఇది గమనించి బాబు తండ్రి యుగేందర్ కిందకు వెళ్ళాడు. అప్పటికే బాబు నీళ్లలో పడి చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడు అని చెప్పడంతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments