Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (08:46 IST)
మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖైరతాబాద్ ఏసీ గార్డ్స్ చింతల్ బస్తీలో ఫిజియో థెరపీ పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు. 
 
ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో పంపారు. ఆ కానిస్టేబుల్ అక్కడ డబ్బులు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments