Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (08:46 IST)
మసాజ్ పేరుతో మజాగా వ్యభిచారం నిర్వహిస్తూ వచ్చిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖైరతాబాద్ ఏసీ గార్డ్స్ చింతల్ బస్తీలో ఫిజియో థెరపీ పేరుతో ఓ మసాజ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్టుగా సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెంచారు. 
 
ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో పంపారు. ఆ కానిస్టేబుల్ అక్కడ డబ్బులు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments