Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో వరుస హత్యలు - బీరు బాటిల్స్‌తో పొడిచి హత్య

Webdunia
మంగళవారం, 10 మే 2022 (15:01 IST)
భాగ్యనగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో వరుస హత్యలు జరగడం ఇపుడు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తీసుకున్న ఓ వ్యక్తిని బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. ఈ హత్య హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబరు 12లో అర్థరాత్రి జరిగింది. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ హత్య జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీరు బాటిల్‌తో పొడిచి హత్య చేశారు. 
 
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతుడి వివరాలు తెలియాల్సివుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ హత్య మద్యం మత్తులో జరిగివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments