Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ నిండు ప్రాణం తీసి ఆమ్లెట్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:39 IST)
ఆమ్లెట్ ఒకటి ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆమ్లెట్ కావాలని కోరిన ఓ వ్యక్తిపై దుకాణం యజమాని తన సిబ్బందితో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లంగర్‌హౌస్‌కు చెందిన వికాస్‌(35) ప్రైవేటు ఉద్యోగి. పీర్జాదిగూడలో ఉండే స్నేహితుడు బబ్లూతో ఆదివారం సాయంత్రం ఉప్పల్‌లోని మహంకాళి వైన్స్‌కు వెళ్లాడు. పర్మిట్‌ రూంలో మద్యం తాగుతూ ఆమ్లెట్‌ చెప్పారు. 
 
అయితే, రూ.60 చెల్లించాలని దుకాణ నిర్వాహకుడు వికాస్‌ను అడిగాడు. ఈ విషయమై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన యజమాని దుకాణ సిబ్బందితో వికాస్, బబ్లూలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వికాస్‌ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments