Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపకుండా మా నాన్న తప్పు చేశాడు, ఆయన తన చావు కొనితెచ్చుకున్నట్లే...

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (22:00 IST)
హైదరాబాదు గచ్చిబౌలిలో చోటుచేసుకున్న దారుణ పరువు హత్యపై మృతుడు హేమంత్ భార్య అవంతి మీడియాతో మాట్లాడుతూ, నన్ను చంపకుండా మా నాన్న తప్పు చేశాడు, చావు కొనితెచ్చుకున్నట్లేనంటూ వ్యాఖ్యానించింది. మా నాన్న పరువు తీసినందుకు నన్ను చంపాల్సింది, అంతేకానీ హేమంత్‌ను చంపే హక్కు ఆయనకు ఎక్కడిది అంటూ ప్రశ్నించింది.
 
మా నాన్న ల‌క్ష్మారెడ్డికి గతంలో అమృత తండ్రి మారుతీరావుకి ఎలాంటి గతి పట్టిందో అదే గతి పడుతుందంటూ వ్యాఖ్యానించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన పేరపై వున్న ఆస్తినంతా నాన్నకు రాసిచ్చాననీ, అదంతా అయిపోయాక ఇలా ప్లాన్ ప్రకారం హత్య చేయించడం ఘోరమంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments