Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 1.2 కోట్ల బంగారం స్వాధీనం

Webdunia
శనివారం, 9 జులై 2022 (11:25 IST)
శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 2.29కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్-హైదరాబాద్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 2.29 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.1.2 కోట్లు.
 
కస్టమ్స్ అధికారుల ప్రకారం, నిర్దిష్ట సమాచారం మేరకు, ప్రయాణికుడు తన లగేజీలో సూట్ కేస్ రాడ్లలో దాచిన పసుపు లోహాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఆయనను శుక్రవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. 
 
మరోవైపు దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని హైదరాబాద్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ విభాగం బుధవారం అరెస్టు చేసి రూ.64.38 లక్షల విలువైన 1.24 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments