Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ స్కామ్... ఇక హైదరాబాద్ టెక్కీల వంతు.. ఐటీ కంపెనీలకు వార్నింగ్

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ స్కామ్‌లో భాగ్యనగరిలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. పలువురు టెక్కీలు మత్తుమందు వాడుతున్నట్టు తేలింది. దీంతో పలు ఐటీ కంపెనీలకు తెలంగ

Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:41 IST)
హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ స్కామ్‌లో భాగ్యనగరిలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. పలువురు టెక్కీలు మత్తుమందు వాడుతున్నట్టు తేలింది. దీంతో పలు ఐటీ కంపెనీలకు తెలంగాణ ఎక్సైజ్ అధికారులు హెచ్చరికలు పంపారు. 
 
హైదరాబాద్ నగరంలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో పలువురికి డ్రగ్స్ స్కామ్‌లో పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్‌లతో సంబంధాలు ఉన్నట్టు సమాచారం. 
 
ఇలాంటి వారిలో 40 మంది టెక్ నిపుణులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నిందితుల సెల్‌ఫోన్లు, కాల్‌డేటా, మెసేజ్ డేటా నుంచి ఈ సమాచారం సేకరించారని, వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖకు పంపగా, వారు సదరు కంపెనీలను హెచ్చరించారని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments