Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
మంగళవారం, 19 మే 2020 (21:09 IST)
హైదరాబాద్ నగరంలో పీహెచ్‌డీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ పట్టభద్రుడు... విగత జీవుడై కనిపించడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ ప్రాంతానికి చెందిన గోగుల రవీంద్ అనే పీహెచ్‌డీ పట్టభద్రుడు బోడుప్పల్‌లోని ద్వారకా నగరులో నివాసం ఉంటున్నాడు. పైగా, రవీందర్‌కు వివాహమైంది. ఉద్యోగం లేక ఇంటిపట్టునే ఉండటంతో భార్య రజిత కూడా చీటిపోటి మాటలు అనసాగింది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. 
 
దీనిపై రవీందర్ భార్య స్పందిస్తూ, సోమవారం సాయంత్రం తాను వంటగదిలో పనిచేసుకుంటుండగా, రవీందర్ బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకున్నాడని భార్య రజిత వెల్లడించింది. ఎంతకీ తెరవకపోవడంతో కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని వ్యాఖ్యానించాడు. 
 
ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి, రవీందర్‌ను ఆసుపత్రికి తరలించామని రజిత పేర్కొంది. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని తన ఫిర్యాదులో వివరించింది. అయితే, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ఏమీ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments