Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ ఉప ఎన్నిక : తెరాస అభ్యర్థికి బి-ఫామ్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబరు 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ఆశీర్వదించారు. 
 
హుజూరాబాద్ తెరాసకు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్న కేసీఆర్… హైదరాబాద్ నగరంలో తెరాసది గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments