Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బై పోల్ : ఇంటర్ పరీక్షల టైంటేబుల్‌ మార్పు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజు‌రా‌బాద్‌ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే, ఈ ఉప‌ఎ‌న్నిక నేప‌థ్యంలో ఇంటర్ పరీక్షల సమయ పట్టికలో మార్పు చోటుచేసుకోనున్నాయి. ఇంటర్‌ ఫస్టి‌యర్‌ పరీ‌క్షల టైంటే‌బు‌ల్‌లో స్వల్ప‌మా‌ర్పులు చేయా‌లని ఇంట‌ర్‌‌బోర్డు అధి‌కా‌రులు నిర్ణ‌యిం‌చారు.
 
ఇంటర్ బోర్డు ముందుగా ప్రక‌టిం‌చిన షెడ్యూ‌ల్‌లో రెండు రోజు‌ల‌పాటు పరీక్ష తేదీ‌లను మార్చ‌ను‌న్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే.. ఒక‌ట్రెండు రోజుల్లో అధి‌కా‌రిక ప్రక‌టన చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
 
పరీ‌క్ష‌లను ఈ నెల 25 నుంచి నవం‌బర్‌ రెండు వరకు ఇంటర్‌ సెకం‌డి‌య‌ర్‌‌లోని విద్యా‌ర్థు‌లకు ఫస్టి‌యర్‌ పరీక్షలను నిర్వ‌హిం‌చేందుకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments