Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి

Webdunia
సోమవారం, 24 మే 2021 (09:35 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, భార్య డేవిడ్ మణి కొవిడ్ బారిన పడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
తన తల్లిదండ్రులను చూసేందుకు భర్త దామళ్ల రాము(34)తో కలిసి శైలజ కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వైరస్ సోకింది. కరోనా కాటుకు మొన్న భార్య ప్రాణాలు కోల్పొగా.. ఈరోజు ఆమె భర్త రాము ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఇదిలా ఉండగా రాము హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో భార్య, భర్తలిద్దరూ మరణించడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments