Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవాన్ని ఇంటిలో పెట్టుకుని ఓటు వేసి వచ్చిన భార్య... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:09 IST)
సాధారణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది బద్ధకం చూపుతుంటారు. ఏదైనా పనులు ఉంటే అస్సలు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. ఓటు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తారు. కొంతమంది అయితే ఏకంగా ఓటు అసలు ఎందుకు వేయాలని.. ఏ రాజకీయ నాయకుడికి ఓటు వేసినా ఉపయోగం ఉండదని భావించి ఓటెయ్యరు. కానీ ఒక మహిళ తన భర్త చనిపోయినా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్ళి తన ఓటు హక్కును వినియోగించుకుంది. 
 
మహబూబ్ నగర్ జిల్లా పేరూరులో భర్త మృతి చెందినా ఓటు హక్కు వినియోగించిన ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. పేరూరు నుంచి హైదరాబాదుకు వలస వెళ్ళిన దంపతులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. భర్త శ్రీనివాస్ అస్వస్థతకు గురయి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయినాసరే ఆ మహిళ భర్త చనిపోయాడన్న విషయాన్ని దిగమింగుకుని తన ఓటు హక్కును వినియోగించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments