Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ డ్ర‌మ్మ‌ుల‌కు మంటలు..?

Webdunia
శనివారం, 10 జులై 2021 (20:04 IST)
కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లి, ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎస్ఎమ్ లైఫ్‌సైన్స్‌ ఫార్మా పరిశ్రమలో.. మెడిసిన్ టెస్టింగ్‌లు నిర్వ‌హిస్తుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించి కెమికల్ డ్ర‌మ్మ‌ుల‌కు మంటలు అంటుకున్నాయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. 
 
అగ్నిప్రమాదం జరిగిన స‌మ‌యంలో కంపెనీ య‌జ‌మాని సూర్య‌నారాయ‌ణ‌తో పాటు మ‌రో 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న ఇంటీరియర్‌ వస్తువుల షాపు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. ఈఘటనలో అదృష్ట‌వ‌శాత్తు ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు..కానీ..రూ. 6 కోట్ల దాకా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments