Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఉండాలంటే కాళ్లకు మసాజ్ చేయండి.. ప్రిన్సిపాల్ హుకుం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (09:04 IST)
ఇద్దరు మహిళలు ఓ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందిగా పని చేస్తున్నారు. ఈ హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు... తరగతి గదులతో పాటు.. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం. కానీ, ఈ సిబ్బందితో ప్రిన్సిపాల్ మరోరకమైన విధులు చేయించుకుంటున్నారు. ఉద్యోగం ఉండాలంటే.. తమకు ప్రతి రోజూ కాళ్లు ఒత్తాల్సిందేనంటూ హుంకుం జారీచేశారు. తనతో పాటు.. తనతో పని చేసే సిబ్బందికి కూడా కాళ్ళ మసాజ్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు. ఫలితంగా ఆ ఇద్దరు సిబ్బంది ఉద్యోగ భయంతో ప్రతి రోజూ ప్రిన్సిపాల్‌తో పాటు మరో సిబ్బందికి కాళ్ళు ఒత్తడం, మసాజ్ చేయసాగారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలతో ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి రోజూ కాళ్లు పట్టించుకుంటున్నారు. మసాజ్ చేయించుకునేవారు. ఆమె సహోద్యోగి కూడా ఇవే సేవలు చేయించుకుంటున్నారు. ఈ తతంగమంతా కెమెరాకు చిక్కడంతో విషయం వెలుగుచూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments