Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంట నగరాల్లో మందుబాబులకు షాక్ - 48 గంటలపాటు...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (09:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. మొత్తం 48 గంటల పాటు ఆంక్షలు విధించారు. హోళీ వేడుకలను పురస్కరించుకుని పండుగ రోజున మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్బులు మూతపడనున్నాయి. 
 
అలాగే, హోళీ సంబరాల్లో భాగంగా అపరిచిత వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీచేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments