Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్‌ల ద్వారా టెర్రరిస్టుల దాడులు: తెలంగాణలో అప్రమత్తమైన పోలీసులు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:40 IST)
తెలంగాణలో ఉగ్రవాదులు పెచ్చరిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ముంబై పోలీసులు హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసుల ఆదేశాలతో పూర్తిగా డ్రోన్ ఫోటోగ్రఫీని నిషేధించారు. సాధారణంగా బహిరంగ సమావేశాల్లో, ముఖ్యమైన ఉత్సవాల్లో, ప్రముఖ కార్యక్రమాల్లో ఈ మధ్య డ్రోన్‌లతో ఫోటోలు తీస్తున్నారు. 
 
అయితే టెర్రరిస్టులు ఇలాంటి డ్రోన్‌లను ఉపయోగించి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిమోట్ సాయంతో నడిచే డ్రోన్‌లు, తేలికగా ఎగిరే విమానాలు ప్రస్తుతానికి నిషేధిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అంతగా అవసరం అనుకుంటే ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments