Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల‌ను ఆదుకోండి: సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:32 IST)
క‌రోనాపై గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క దృష్టికి ప్ర‌జ‌లు ప‌లు స‌మ‌స్య‌లు తీసుకువ‌స్తున్నారు.

తాజాగా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ముదిగొండ మండ‌లం మేడిల్లిలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌ను ప‌లువురు రైతులు కల‌సి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

ప్ర‌ధానంగా కొనుగోలు కేంద్రం వ‌ద్ద లారీలు లేక‌పోవ‌డంతో ధ్యాన్యం అక్క‌డి ఉండిపోయింద‌ని, వ‌ర్షం వ‌స్తే తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని వారు భ‌ట్టికి వివ‌రించారు.

దీనిపై స్పందించిన ఆయ‌న ధాన్యం త‌ర‌లించేందుకు వెంట‌నే లారీల‌ను ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments